భారతదేశం, ఏప్రిల్ 18 -- హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే ఎస్పీ చందనా ద... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- పసిఫిక్ ద్వీప దేశమైన టువలూ తన తొలి ఏటీఎం సేవలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉన్న ఈ చిన్న దేశం చాలా కాలంగా అన్ని లావాదేవీలకు నగదుపై ఆధారపడింది. ఇప్ప... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం... Read More
Hyderabad, ఏప్రిల్ 18 -- ఆల్కహాల్ ఆధారిత అనారోగ్యాల సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే శక్తి మద్యానికి ఉంది. అందుకే మద్యం వినియోగం మానేయాలని వైద్యులు కూడా సూ... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని.. ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- ఏపీలో శుక్రవారం అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుంది. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేం... Read More
Hyderabad, ఏప్రిల్ 18 -- Samantha Subham Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ల... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన దిలీప్ ఘోష్ వివాహం శుక్రవారం సాయంత్రం సాంప్రదాయ వైదిక వేడుకగా జరగనుంది. 60 ఏళ్ల దిలీప్ ఘోష్ 2021 నుంచి తనకు తెలిసిన పార్టీ కార్యకర్త ... Read More
Telangana,hyderabad, ఏప్రిల్ 18 -- గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 న... Read More